ఒంటిమిట్ట : స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ వేడుక కన్నులపండుగగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి జగన్ సమర్పించారు. గవర్నర్ తరఫున రాజ్భవన్
Read more