పీయూష్ గోయల్‎తో ముగిసిన జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‎తో సమావేశం ముగిసింది. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం

Read more

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పై చ‌ర్చ‌

కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ ముగిసింది. కాకినాడ పెట్రో

Read more

మరికాసేపట్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ కాసేపట్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కానున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని కోరడంతో పాటు, కాకినాడ పెట్రో

Read more

కేంద్రమంత్రి జవదేకర్‌తో సీఎం జగన్‌ భేటీ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో జగన్ భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి

Read more

గజేంద్ర సింగ్ షెకావత్‌ తో ర‌ఘురామకృష్ణ‌రాజు భేటీ

పోలవరం ప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయంటూ ఫిర్యాదు న్యూఢిల్లీ : వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ తో ఈ

Read more

కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో సిఎం కెసిఆర్‌ భేటి

టిఆర్ఎస్ కు స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్‌ న్యూఢిల్లీ: సిఎం కెసిఆర్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తున్నారు.

Read more

కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే హజ్‌ యాత్ర!

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ New Delhi: కరోనా విజృంభణ వేళ హజ్‌ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.  2021లో సౌదీ అరేబియాలోని

Read more

ఎయిమ్స్‌ను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సందర్శించారు. అక్కడ మొక్క నాటి నీళ్లుపోశారు. అనంతరం ఎయిమ్స్‌

Read more

ఏపి నుండి ఢిల్లీకి ప్రారంభమైన కిసాన్‌ రైలు

అమరావతి: అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్‌ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌,

Read more

దేశీయ విమానాయానం టికెట్‌ ధరలో నూతన విధానం

న్యూఢిల్లీ: మెట్రో నగరాల మధ్య 1/3 శాతం విమాన సర్వీసులు, నాన్‌ మెట్రో నగరాల మధ్య పూర్తి స్థాయి సర్వీసులు నడుపుతామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌

Read more

తెలంగాణలో అమిత్‌ షా పర్యటన వాయిదా

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15న

Read more