ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్‌.. కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి పై కేసీ వేణుగోపాల్ అసంతృప్తి

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌-పాల‌స్తీనా యుద్ధంపై ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గాజా ఆస్ప‌త్రిపై దాడిలో పెద్ద‌సంఖ్య‌లో

Read more

‘ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట.. ప్రధానికి కృతజ్ఞతలు’: మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌ మరోసారి కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ

Read more

ఏపీలోని కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ కోడ్‌లు

ఇకపై కొత్త కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు అమరావతి: ఏపీలోని కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు

Read more

అమర జవాన్ జ్యోతి ని ఆర్పడం లేదు.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత

జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతితో కలుపుతున్నామన కేంద్రం న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమరజవాన్ల జ్యోతిని ఆర్పడం లేదని, జాతీయ యుద్ధ

Read more

ఇటలీ రక్షణ సంస్థపై నిషేధం ఎత్తివేత!

న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి.. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లో భాగమైన ఇటలీ రక్షణ రంగ దిగ్గజం లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించింది. పలు

Read more

జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం ..

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ లోటు భర్తీ కి కేంద్రం1438 కోట్ల రూపాయల ను విడుదల చేసింది.

Read more

ఏపీకి 10 బ్యాంకుల నుంచి రుణాలు :కేంద్రం

రూ.56,076 కోట్ల రుణాలు.. ఏ బ్యాంకు నుంచి ఎంతో వివరాలను వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి పది ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని

Read more

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

జూలై 31వ తేదీ వరకు పొడగించిన కేంద్రం న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై

Read more

మోడి ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంభిస్తుంది

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ రాష్ట్రం మలప్పురంలోని ఓ సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో

Read more

ఇకపై ఆధార్ ఓటర్ ఐడీ అనుసంధానం

న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: పాన్‌కార్డ్, బ్యాంకు ఖాతాలను ఇప్పటికే ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఓటర్‌కార్డును కూడా ఆధార్‌తో లింక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ

Read more