కవిత వ్యాఖ్యలపై హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్‌

తనను చంపుతానని వార్నింగ్ ఇచ్చిందంటూ కవితపై అర్వింద్ పిటిషన్ హైదరాబాద్‌ః టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను చంపుతానని మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చిందని… ఆమెపై చర్యలు తీసుకోవాలని

Read more

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సంతోష్ ను అరెస్ట్ చేయవద్దుః హైకోర్టు

సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు హైదరాబాద్‌ః తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బిజెపి

Read more

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..హైకోర్టు కీల‌క తీర్పు

కేసులో దర్యాప్తుపై స్టే ఎత్తివేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ః టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన

Read more

ఓబులాపురం మైనింగ్ కేసు..ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట

శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ః ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) నుంచి ముడుపులు స్వీకరించారన్న కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది.

Read more

ఫాం హౌస్ కేసు..సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్ః మొయినాబాద్ పామ్‌హౌస్ కేసుకు సంబంధించి బిజెపి పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి న్యాయస్థానం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ

Read more

రాత్రి 10 తర్వాత జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్ లలో మ్యూజిక్ బంద్

హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల పబ్ లకు ఈ నిబంధన వర్తించదని హైకోర్టు తీర్పు హైదరాబాద్‌ః హైదరాబాద్ లోని పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత

Read more

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 12 నెలలపాటు నిర్బంధం.. జీవో జారీ

రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాలు చేసిన ఆయన భార్య హైదరాబాద్ః గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ

Read more

హైకోర్టులో టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ

టీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భాంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ

Read more

అగ్రిగోల్డ్ కేసు..ఏలూరు కోర్టుకు వెళ్లండిః సుప్రీంకోర్టు

న్యూఢిల్లీః అగ్రిగోల్డ్ కేసులో తెలంగాణకు చెందిన డిపాజిటర్లు కూడా ఏపీలోని ఏలూరులో ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన కోర్టుకే వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది.

Read more

మరోసారి హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య పిటిషన్

జైలులో నా భర్తకు ప్రత్యేక వసతులను కల్పించండి.. హైదరాబాద్ః జైలులో వున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తరఫున ఆయన భార్య ఉషాబాయి మరోమారు హైకోర్టును

Read more

ఎమ్మార్ ప్రాప‌ర్టీస్ కేసు..కోనేరు మ‌ధుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఎమ్మార్ ప్రాప‌ర్టీస్ కేసులో కీల‌క నిందితుడైన రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమారుడు కోనేరు మ‌ధు న్యూఢిల్లీః ఉమ్మ‌డి రాష్ట్రంలో వెలుగు చూసిన ఎమ్మార్ ప్రాప‌ర్టీస్ కేసులో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు

Read more