స్టేబుల్ గవర్న్‌మెంట్‌.. ఏబుల్ లీడర్‌షిప్‌ వల్లే ఇదంతా సాధ్యం: మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌ః రెండోరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఐటీ రంగంలో అభివృద్ధిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ ఇచ్చినందుకు బిఆర్​ఎస్​ ఎమ్మెల్యే

Read more

ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కెటిఆర్

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్ణయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే శాసన సభ సమావేశాల్లో నేడు ఓ

Read more

ఈ నెలాఖరున పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం: సీఎం కెసిఆర్‌

ఇకముందు అడవుల నరికివేత జరగొద్దని హెచ్చరిక హైదరాబాద్‌ః ఈరోజు సమావేశాలలో భాగంగా సీఎం కెసిఆర్ సభలో మాట్లాడారు. పోడు భూముల పంపిణీ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు

Read more

ఎనిమిది బిల్లులకు తెలంగాణ శాసన సభ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. మూడో రోజు తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. ఇందులో విశ్వవిద్యాలయాల ఉమ్మడి

Read more

వీఆర్ఏలతో ముగిసిన కెటిఆర్‌ భేటి.. 18 తేది వరకు సమయం ఇవ్వండిః కెటిఆర్‌

సీఎం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం… హైదరాబాద్ః అసెంబ్లీలో వీఆర్ఏలతో మంత్రి కెటిఆర్ చర్చలు ముగిశాయి. కెటిఆర్ తో పాటు సీఎస్ తో చర్చించామని వీఆర్ఏలు తెలిపారు. 23

Read more

జైలు పాలైన నేత కింద ప‌నిచేయ‌లేను..సోనియాకు లేఖ రాసిన రాజ‌గోపాల్ రెడ్డి

పార్టీలో అడుగడుగునా అవ‌మానాలు ఎదుర్కొన్నానన్న రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌ః కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తాను

Read more

ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ తియ్యని కబురు : సీఎం కెసిఆర్

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వెల్లడిరెండేళ్ల కిందట తొలగింపుకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లు హైదరాబాద్ : సీఎం కెసిఆర్ మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై

Read more

బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు : సీఎం కెసిఆర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో ద్ర‌వ్య వినిమయ బిల్లు ప్ర‌వేశ పెట్టారు. అనంత‌రం బిల్లుపై చర్చ జరిగింది. ద్ర‌వ్య వినిమయ బిల్లు పై చర్చకు సీఎం

Read more

తెలంగాణాలో కొత్తగా ౩౩ కాలేజీలు : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: నేడు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు కేంద్రం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విరుచుకపడ్డారు.

Read more

రెండోసారి శాసనమండలి చైర్మ‌న్ ప‌ద‌వి చేప‌ట్టిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

Read more

రాష్ట్రంలో 9,057 ఆర్టీసీ బ‌స్సులు : మంత్రి పువ్వాడ అజ‌య్

హైదరాబాద్ : నేడు శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ స‌మాధానం ఇచ్చారు.

Read more