రైతుల శ్రేయస్సుకు సిఎం కెసిఆర్‌ నిరంతర కృషి

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ వెల్లడి Khammam: రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే రైతు వేదిక లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ పేర్కొన్నారు..

Read more

బడ్జెట్ లో వ్యవసాయానికి అగ్రతాంబూలం

తెలంగాణ రైతులకు ‘రైతుబంధు’ ఏటా ఎకరానికి రూ.10వేలు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధు సాయాన్ని ఎకరానికి ప్రతి సంవత్సరం రూ.10వేలకు పెంచి అందిస్తుంది.

Read more