తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు మంజూరు : సిఎం కెసిఆర్‌

తిమ్మాపూర్‌ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ దంపతులు బాన్సువాడః కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సిఎం కెసిఆర్‌ దంపతులు పాల్గొన్నారు.

Read more