దేశంలో పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ల ధరలు

దిల్లీ: దేశంలో మొబైల్‌ ఫోన్ల ధరలు పెరిగాయి. గత నెలలో మొబైల్‌ ఫోన్లపై పన్నులను 12శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రకటించింది.

Read more