ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కోర్టులో తాజ్‌ మహల్‌పై మ‌రో పిటిషన్‌

న్యూఢిల్లీః తాజ్‌ మహల్‌ను శివాల‌యంగా ప్రకటించాలని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కోర్టులో మ‌రో కొత్త‌ పిటిషన్ దాఖ‌లైంది. తాజ్‌ మహల్‌ను హిందూ దేవాలయం తేజో మహాలయగా ప్రకటించాలని కోరుతూ యూపీలోని

Read more

మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న యమునా నది

45 ఏళ్ల తర్వాత తాజ్ మహల్ ను తాకిన వరద న్యూఢిల్లీః భారీ వర్షాల కారణంగా యమునా నది ఉప్పొంగుతోంది. యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని

Read more

తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం కండిషన్

తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం కండిషన్ జారీ చేసింది. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. రోజు రోజుకు కరోనా

Read more

తాజ్ మహల్ కు ఆగ్రా మున్సిపాలిటీ నోటీసులు

తాజ్ మహల్‌పై రూ. 1.47 లక్షల ఇంటి పన్ను నోటీసును జారీ ఆగ్రా : ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చారిత్రక కట్టడం తాజ్ మహల్ కు ఆస్తి

Read more

400 ఏళ్ల తర్వాత చరిత్రను మళ్లీ తెరవలేం: తాజ్‌పై సుప్రీంకోర్టు

ఆర్కియలాజికల్ సర్వే సంస్థకు విజ్ఞప్తి చేసుకోవాలని పిటిషనర్ కు సూచన న్యూఢిల్లీః ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ విషయంలో, దాని చరిత్ర విషయంలో

Read more

తాజ్​ మహల్​ స్థలం మా కుటుంబానిదే .. బీజేపీ ఎంపీ దియాకుమారి

అప్పట్లో షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడన్న దియాకుమారిసమాధికి ముందు అక్కడ ఏముందో తేలాలన్న జైపూర్ మాజీ యువరాణి న్యూఢిల్లీ: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల గుట్టు తేల్చాలని

Read more

తెరుచుకున్నతాజ్‌ మహల్‌ తలుపులు

ఆగ్రా : రెండు నెలల కిందట కరోనా సెకండ్‌ వేవ్‌తో మూతపడిన చారిత్రక ప్రదేశం మళ్లీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నది. ఈరోజు తాజ్‌ మహల్‌ తలుపులు మళ్లీ

Read more

రెండు నెలల తర్వాత తెరచుకోనున్నతాజ్‌ మహల్‌

ఆగ్రా : కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన తాజ్‌మహల్‌ రెండు నెలల తర్వాత ఈ నెల 16న తెరచుకోనున్నది. తాజ్‌ మహల్‌తో పాటు పలు స్మారక చిహ్నాలను

Read more

తాజ్ మహల్ ఎంట్రీ చార్జీలు పెంపు

ఆగ్రా : తాజ్‌మహల్‌ సందర్శనం మరింత ప్రియం కానుంది. ప్ర‌స్తుతం భార‌త ప‌ర్యాట‌కులు రూ. 50, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1100 చెల్లించి తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిస్తున్నారు. అయితే

Read more

తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: తాజ్‌ మహల్‌కు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు తాజ్‌ మహల్‌ రెండు ద్వారాలను మూసివేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో

Read more

తాజ్‌మహల్‌ సందర్శన ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ ఈరోజు నుండి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా మూతపడిన ఈ ప్రేమ చిహ్నం… సోమవారం తిరిగి తెరచుకుంది.

Read more