ప్రయాణికుల రద్దీ.. 380 ప్రత్యేక రైళ్లు..రైల్వే మంత్రిత్వ శాఖ

దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,363 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం న్యూఢిల్లీః వేసవిలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.

Read more