జస్టిస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కెసిఆర్
హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఈరోజు కన్నుమూసిన జస్టిస్ సుభాషణ్రెడ్డి నివాసానికి సిఎం కెసిఆర్ వెళ్లి ఆయన భౌతికకాయపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు.
Read more