భద్రాద్రి రామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి
భద్రాచలంలో సీతారాములవారి కల్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుంచి కల్యాణ తంతు
Read more