ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది ఎవరు?: ప్రవీణ్ కుమార్

12వ తేదీ వచ్చినా సగం జిల్లాల్లో జీతాలు పడలేదన్న ప్రవీణ్ హైదరాబాద్‌ః తెలంగాణలో 12వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా చాలా జిల్లాల్లో ప్రభుత్వోద్యోగులకు జీతాలు పడలేదనే విమర్శలు

Read more

నోట్లు ముద్రించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్న శ్రీలంక !

శ్రీలంకలో అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభం కొలంబో : శ్రీలంకలో ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన

Read more

ఉద్యోగులకు శుభవార్త తెలిపిన మైక్రోసాఫ్ట్

మెరిట్ బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటనమైక్రోసాఫ్ట్ సేవలకు డిమాండ్ ఉన్నట్టు సత్య నాదెళ్ల వెల్లడి వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే వారి

Read more

జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించడంలేదు

సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ లేదని పవన్ కల్యాణ్ విమర్శలు అమామరావతి : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో

Read more

సజ్జనార్ మరో కీలక నిర్ణయం

ఆర్టీసీలో ఇకపై ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న సజ్జనార్ మరో

Read more

ప్రజా వాక్కు-ఉద్యోగులకు జీతాల బంద్

సమస్యలపై గళం రైతు బంధు , దళిత బంధు తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్ జీతాల బంద్ పధకం ఈ నెల నుండి అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.

Read more

పీఆర్సీ ప్రకారమే విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలు

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి Amaravati: డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి స్పష్టం చేశారు. ‘కోవిడ్‌తో మరణించిన విద్యుత్‌ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని

Read more

తిరుమల దేవస్థానంపై కరోనా ఎఫెక్ట్‌

ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సతమతమవుతున్న టీటీడీ దేవస్థానం తిరుమల: కరోనా వైరస్‌ ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై కూడా పడింది. లాక్ డౌన్ తో తిరుమల

Read more

రెండు నెలల జీతాలు చెల్లించలేము

స్పైస్ జెట్ విమానయాన సంస్థ ప్రకటన న్యూ ఢిల్లీ ; తమ పైలెట్లకు మార్చి, ఏప్రిల్, నెలలకు సంబంధించి జీతాలు చెల్లించలేమని స్పైస్ జెట్ విమానయాన సంస్థ

Read more

రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ క్యాబినేట్‌

వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read more

ఎపి: రెండు విడతలుగా మార్చి నెల జీతం!

ఉద్యోగ సంఘాలు అంగీకారం Amaravati: ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కూడా ఉద్యోగుల  జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. మార్చి నెల

Read more