రూ. 14.74 ల‌క్ష‌ల‌తో కట్టిన బ్రిడ్జి .. 2 నెల‌ల‌కే వ‌ర‌ద పాలు

ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో రూ. 14.74 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన బ్రిడ్జిని రెండు నెల‌ల క్రితం ప్రారంభించ‌గా, నిన్న కురిసిన కుండ‌పోత వ‌ర్షానికి కొట్టుకుపోయింది. ఈ ఘటనతో స్థానికులు

Read more