ఎనిమిదో సారి సిఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణం పాట్నాః బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఫగు చౌహాన్‌ నితీశ్‌కుమార్‌తో

Read more

నేడు మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీశ్

తనకు ఏడు పార్టీల మద్దతు ఉందని ప్రకటన పాట్నాః బిజెపితో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీశ్

Read more

రేపు ఎంపీ, ఎమ్మెల్యేలతో సిఎం నితీశ్‌ కీలక సమావేశం

రేప‌టి భేటీ త‌ర్వాత నితీశ్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం పాట్నాః బీహార్ సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ

Read more

ఎయిమ్స్‌కు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌ర‌లింపు

ఆదివారం మెట్ల‌పై నుంచి ప‌డ‌టంతో భుజానికి ఫ్రాక్చ‌ర్‌ ముంబయి : దాణా కుంభ‌కోణం కేసులో బెయిల్ పై బ‌య‌ట ఉన్నారు రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్

Read more

ఆసుపత్రిలో లాలూ..నువ్వే నా హీరో అంటూ కూతురి భావోద్వేగం

త్వరగా కోలుకో నాన్నా ..భావోద్వేగ పోస్టు పెట్టిన లాలూ కుమార్తె పాట్నాః రెండు రోజుల కితం మెట్ల పై నుండి జారిపడిన మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత

Read more

లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలు మంజూరు

ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ప‌ట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్

Read more

దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష

రూ. 60 లక్షల జరిమానా ..సీబీఐ కోర్టు రాంచీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీలోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. దాణా కుంభకోణానికి

Read more

మోడీ, నితీశ్‌లకు పిల్లలు పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: లాలూ ప్రసాద్

వంశపారంపర్య రాజకీయాల వల్ల దేశం నాశనమవుతోందన్నమోడీవారికి పిల్లలు పుట్టి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Read more

దయచేసి నన్ను అలా అనవద్దు..నితీశ్‌

పట్నా: బీహార్‌ సిఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఏడోసారి పదవి చేపట్టబోతున్నారు. ఈనేపథ్యంలో నితీశ్‌ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రజలను మెప్పించని నేత సిఎంగా మారనున్నారని

Read more

బీహార్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..ఆర్జేడీ ఆధిక్యం

126 స్థానాల్లో ఆర్జేడీ కూటమి ముందంజ104 స్థానాలకు ఎన్డీయే పరిమితం పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 242 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఇప్పటివరకూ

Read more

ప్రధాని మోడికి తేజశ్వి యాదవ్‌ లేఖ

ఆరేళ్ల క్రితం బీహార్ ప్రజలకు ఇచ్చిన్న హామీలు ఏమయ్యాయి? న్యూఢిల్లీ: ప్రధాని మోడికి ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ లేఖ రాశారు.

Read more