నేడు వ్యాక్సిన్‌ పురోగతిపై ప్రధాని మోడి సమీక్ష

మరో మూడు సంస్థలతో ప్రధాని భేటి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు కరోనా వ్యాక్సిన్‌ పురోగతిపై మరో మూడు సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం

Read more

ఇలాంటి వర్షాన్ని నా జీవితంలో చూడలేదు..మంత్రి కెటిఆర్‌

సాధారణం కంటే 80 శాతం ఎక్కువ వర్షం కురిసింది హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్ వరదలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలోనే

Read more

భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్‌ సమీక్ష

24 గంటల్లో విద్యుత్ ను పునరుద్ధరించండి.. ఆదేశాలు హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ హైదరాబాదులోని వరద ముంపు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. అనంతరం

Read more

ధరణి పోర్ట‌ల్‌పై సిఎం కెసిఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రెవెన్యూ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా భూరికార్డుల నిర్వ‌హ‌ణ జ‌రిగేలా పోర్ట‌ల్

Read more

రేపు ధరణి పోర్టుల్‌ పై సిఎం కెసిఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రేపు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి

Read more

నేడు అసెంబ్లీ సమావేశాలపై కెసిఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్రగతి భవన్‌లో ఆసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి శాస‌న మండ‌లి, శాస‌నస‌భ స‌మావేశాలు

Read more

కొత్త సచివాలయ నమూనాపై సిఎం సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కొత్త స‌చివాల‌యం న‌మూనాపై సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఇంజినీర్లు, ఆర్కిటెక్చ‌ర్లు హాజ‌ర‌య్యారు. అర్కిటెక్ట్స్‌

Read more

గోదాములు, కోల్ట్ స్టోరేజిలపై సిఎం సమీక్ష

వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని ఆదేశాలు అమరావతి: సిఎం జగన్‌ రాష్ట్రంలోని రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మార్కెటింగ్

Read more

నేడు కొత్త సచివాలయం నిర్మాణంపై సిఎం సమీక్ష

సచివాలయం డిజైన్ల ఖరారు సహా పలు అంశాలపై చర్చ హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కొత్త సచివాలయం నిర్మాణంపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. సమీకృత కొత్త సచివాలయం నిర్మాణం,

Read more

విద్యుత్‌ రంగంపై సిఎం జగన్‌ సమీక్ష

విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూల విధానం అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాష్ట్ర విద్యుత్ రంగంపై అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎనర్జీ

Read more