నేడు శ్రీరంగం, రామేశ్వ‌రంలో ప్ర‌ధాని మోడీ పర్యటన

తిరుచిరాప‌ల్లి : ఈరోజు త‌మిళ‌నాడులో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. తిరుచిరాప‌ల్లిలోని శ్రీ రంగ‌నాథ స్వామి ఆయ‌లంలో ఆయ‌న పూజ‌లు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న రామేశ్వ‌రం చేరుకుంటారు.

Read more