ఇలాంటి అరాచక పాలన ఎన్నడూ చూడలేదు

ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర

Read more

మళ్లీ పదవిలోకి వచ్చాను..నిమ్మగడ్డ రమేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం అమరావతి: ఏపి రాష్ట్ర ఎన్నికల కమిసన్‌ మార్పు విషయంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం నిమ్మగడ్డ రమేశ్‌

Read more

విద్యుత్‌ బిల్లులను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు

విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంటే వాడుకోకుండా చేస్తున్నారు హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Read more

కాంగ్రెస్‌ నాయకుల మీడియా సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకులు పి. చిదంబరం, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కాంగ్రెస్‌ కార్యలయంలో ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు. తాజా

Read more

జగన్ వైఫల్యాలపై చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/

Read more

ఏపి కేబినెట్‌ నిర్ణయాలు

అమరావతి: ఏపి సిఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసమావేశంలో తీసుకున్న పలు కీలక అంశాలను మంత్రి పెర్ని నాని మీడియాకు

Read more

మంత్రి బొత్ససత్యనారాయణ ప్రెస్‌మీట్‌

విజయనగరం: ఏపి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..జగన్‌ సిఎం అయ్యాకు అమరావతిలోని ప్రారంభ దశ పనులను నిలుపుదల చేసినట్లు స్పష్టం

Read more

సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్లారు

జగన్‌ను అప్పగించాలని కేంద్రానికి రస్‌ అల్ ఖైమా లేఖ రాసింది అమరావతి: టిడిపి నేత వర్ల రామయ్య ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే

Read more

పింఛన్ల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచన మాకు లేదు

మా ప్రభుత్వంపై బురదజల్లాలని బాబు చూస్తున్నారు అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడు లక్షల పెన్షన్లు తొలగించామని టిడిపి అధినేత

Read more

మున్సిపల్‌ ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌

ఎన్నికల నిర్వహణ, ఫలితాల గురించి ప్రజలకు చెప్పాలి హైదరాబాద్‌: టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఏ

Read more