జూబ్లీహిల్స్ లో ఓ కారులో రూ.89.92 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగుస్తుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు మునుగోడుకు తరలివెళ్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడ్డాయి.

Read more

పంజాగుట్ట లో కారులో తరలిస్తున్న రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోగా..శుక్రవారం ఉదయం

Read more