రాష్ట్రాల సిఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌?

ఈ నెల 11 నిర్వహించునున్నట్లు సమాచారం! దిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ కొనసాగించాలని పలు రాష్ట్రాలనుండి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో మోదీ మేధావుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Read more