ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు

పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం న్యూఢిల్లీః బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

Read more