అసలు గోయల్‌ కు ధాన్యం కొనుగోళ్ల పై అవగాహన ఉందా..? అని ప్రశ్నించిన కెసిఆర్

వరి కొనుగోలు విషయంలో కేంద్రం తో తాడోపేడో తేల్చుకునేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. ఈరోజు ఢిల్లీ వేదికగా కేంద్రం ఫై వరి దీక్షకు దిగింది. ధాన్యం కొనుగోలుపై

Read more

మ‌రి ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్న‌ది ఎందుకు? : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

రైతుల సమస్యను కేంద్ర ప్ర‌భుత్వం పరిష్కరించట్లేదు .. తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్ర మంత్రి నిరంజ‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుపై తీవ్ర

Read more

తెలంగాణ అంతటా బీజేపీ శ్రేణుల ధర్నాలు

పార్టీ కిసాన్ మోర్చా పిలుపుతో నిరసనలు హైదరాబాద్: వానాకాలం పంటను ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణలో బీజేపీ నేతలు ధర్నాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని

Read more

కేంద్రం తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా?

ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్న బీజేపీ: మంత్రి గంగుల కరీంనగర్‌: ధాన్యం కొనుగోలుకు సంబంధించి కరీంనగర్‌లో పార్టీ నేతలతో మంత్రి గంగుల కమలాకర్‌ మీడియాతో మాట్లాడారు. రైతుల జీవితాలతో

Read more

వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ కీలకం

ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ధాన్యాన్ని తెలంగాణ అన్నదాతలు దేశానికి అందిస్తున్నారు… హైదరాబాద్‌: ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ధాన్యాన్ని తెలంగాణ అన్నదాతలు దేశానికి అందిస్తున్నరు.. యాసంగిలో పండించిన పంటనంతా

Read more

ప్రభుత్వంపై ఉత్తమ్‌ కుమార్‌ విమర్శలు

పండిన వరిలో ప్రతి గింజ కొంటామని మాట తప్పారన్న ఉత్తమ్ హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం

Read more

రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కన్పిస్తుంది

హైదరాబాద్‌: రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా గోధుమలు, ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా పాసవాన్‌ ట్విటర్‌పై మంత్రి కెటిఆర్ స్పందించారు.

Read more

హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరించాలి

విజ్ఞప్తి చేస్తున్న రైతులు నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి అవసరమైన కార్పెట్లు సరాఫరా చేయడం

Read more