నైజీరియాలో ఘోర ప్రమాదం… పడవ మునిగి 100 మంది మృతి

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న వారి పడవ నదిలో మునిగి వంద మందికిపైగా చనిపోయారు. ఈ ప్రమాదం నైజిరియాలోని ఎగ్బోటి గ్రామంలో

Read more

నైజీరియా మసీదులో కాల్పులు.. 12 మంది మృతి

ప్రార్థనలు చేస్తున్న వారిపై యథేచ్ఛగా కాల్పులు నైజీరియాః దారుణాలకు నెలవైన నైజీరియాలో సాయుధుల మారణహోమానికి అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా ఓ మసీదులోకి చొరబడిన దుండగులు.. ఇమామ్

Read more

నైజీరియాలో బోల్తాపడిన పడవ.. 76 మంది జలసమాధి

ప్రమాద సమయంలో బోటులో 85 మంది లాగోస్‌: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఓ బోటు 85 మందితో వెళ్తుండగా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో

Read more

కారాగారంపై తీవ్రవాదులు దాడి.. 600 మంది ఖైదీలు పరార్‌!

అబూజ : నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో

Read more

నైజీరియా చర్చిలో ఉగ్రవాద కాల్పులు..50 మంది మృతి

నైజీరియాలో ఉన్మాది దాడులకు పాల్పడ్డాడు. ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో

Read more

20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్

అక్టోబరులోనే బయపడిన కొత్త వేరియంట్ఈయూలోని 11 దేశాల్లో 44 కేసులు టోక్యో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.

Read more

డ‌బ్ల్యూటీవో చీఫ్‌గా ఆఫ్రీకా మహిళ

వాషింగ్టన్‌: ప్ర‌పంచ వాణిజ్య సంస్థ (వ‌ర‌ల్డ్ ట్రేడ్ ఆర్గ‌నైజేష‌న్‌)కు కొత్త చీఫ్‌గా నైజీరియాకు చెందిన నోజి ఒకాంజో ఇవేలాకు డ‌బ్ల్యూటీవో నాయ‌క‌త్వాన్ని అప్ప‌గించేందుకు అమెరికా ప్ర‌భుత్వం అంగీక‌రించింది.

Read more

నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్‌

ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న భారతీయులు లాగోస్‌: నైజీరియాలోని ఇద్ద‌రు భార‌తీయుల‌ను ముష్క‌రులు అప‌హ‌రించారు. విధులు ముగించుకుని బయటకు వస్తున్న వీరిని సాయుధ ముఠాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయి.

Read more