‘సర్కిల్’ సినిమా ఆకట్టుకుంటుంది
-హీరోయిన్లు అర్షిణ్ మెహతా, రిచా పనై దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్”. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై,
Read moreNational Daily Telugu Newspaper
-హీరోయిన్లు అర్షిణ్ మెహతా, రిచా పనై దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్”. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై,
Read moreఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్
Read more2023 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు,
Read moreశ్రద్ధా శ్రీనాథ్ తో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బహుభాషా చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విభిన్న చిత్రాలు అందించి సౌత్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో
Read moreఘనంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ”టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నేచురల్
Read more‘కింగ్’ నాగార్జున చేతుల మీదుగా పాట విడుదల వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా
Read moreఉగాది సందర్భంగా విడుదల ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని స్టైలిష్ లుక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాపో (#RAPO) అభిమానులకు పండగ తీసుకొచ్చారు. ఆయన స్టైలిష్ పోలీస్ లుక్
Read moreవినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్తో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశంలో మొదటిసారి సూపర్గర్ల్ కథాంశంతో విజువల్ వండర్గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్తో తెరకెక్కుతోన్న
Read moreఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామా మూవీ వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. సందీప్ రాజ్
Read moreశ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై నిర్మాత కెకె రాధామోహన్ తమ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు..నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మిర్నామీనన్ను ఆహ్వానించారు. గతంలో మలయాళం, తమిళంలో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్లు.ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది.సాంకేతిక బృందం విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధృవన్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/
Read moreతేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం అను. ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం
Read more