4, 5వ తేదీల్లో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

వైజాగ్ లో నేవీ డే వేడుకలతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి న్యూఢిల్లీః ఈ నెల 4,5వ తేదీల్లో ఏపిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపర్యటించనున్నారు.

Read more