నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై
నల్లగొండ: నేడు నల్లగొండ జిల్లాలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పర్యటించనున్నారు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలోని సంతోషిమాత ఆలయ పునఃప్రారంభంలో పాల్గొంటారు. అనంతరం అర్జాలబావి, అనిశెట్టి దుప్పలపల్లిల్లో ధాన్యం
Read more