మునుగోడు పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్

హైదరాబాద్ః మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మునుగోడు ఉప ఎన్నికలో 41.3 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయంతో పోల్చితే

Read more

పోలింగ్ కేంద్రం నుండి పరుగులు పెట్టిన కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనల మధ్య అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు పోలింగ్ బూత్

Read more

బీజేపీ నేతలను టార్గెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుంది – ఈటెల

టిఆర్ఎస్ ప్రభుత్వంపై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలను టార్గెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుంది అని మండిపడ్డారు. మునుగోడు

Read more

మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్‌ సర్వం సిద్ధం

చండూరుః మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రమైన చండూరులోని డాన్‌బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు. గ్రామాల వారీగా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి

Read more

మునుగోడు లో ఓటర్లకు మందు, చికెన్ , డబ్బు పంపిణి

మునుగోడు లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతుంది..ఈ క్రమంలో ఓటర్లకు మందు , చికెన్ , డబ్బు పంపిణి చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఓటుకు మూడు వేల

Read more

పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి దాడి చేయించాడు – రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి సమయంలో ఉద్రిక్తలకు దారితీసింది. పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్న క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు

Read more

ప్రచారం ముగిసే సమయంలో రాజగోపాల్ కు భారీ ఊరట..

మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ కు భారీ ఊరట కల్పించింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా పెద్ద ఎత్తున నిధులను ఇతరులకు

Read more

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారు – ఈటెల

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరికొద్ది సేపట్లో ముగుస్తుందన్న క్రమంలో బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువురు పరస్పరం రాళ్లు , కర్రలతో

Read more

పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. రేపటి తో ప్రచారానికి ముగుస్తుంది. ఈ క్రమంలో బిజెపి – టిఆర్ఎస్ మధ్య మాటల తూటాలు మాత్రమే

Read more

రాజ‌గోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని పిలుపు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు చండూరు మండలం బంగారిగడ్డ లో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పటు చేసింది. ఈ సభ కు

Read more

నేడు లక్ష మందితో చండూరులో కేసీఆర్ సభ

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు ఆదివారం చండూరులో టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3

Read more