వివేకానందరెడ్డి హత్యకేసు : ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు నేడు వైస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ని విచారించారు. దాదాపు నాల్గు గంటలపాటు విచారించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Read more

నేడు విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని వివరణ అమరావతిః వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులపై ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి

Read more