నేడు తిరుమలకు ప్రధాని మోడీ

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్న ప్రధాని మోడీ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని రెండు రోజుల తిరుమల

Read more

కేంద్రానికి వైస్ షర్మిల లేఖ..

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు.. అందులో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వైస్ షర్మిల లేఖ రాసారు. రాష్ట్రం మొత్తం ఈ

Read more

బీసీ సభలో బిఆర్ఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరిగిన మోడీ

మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఈసారి

Read more

నేడు హైదరాబాద్ లో ‘బీసీ ఆత్మ గౌరవ సభ’ హాజరుకానున్న మోడీ

నేడు హైదరాబాద్ లో బిజెపి బీసీ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయబోతుంది. ఈ భారీ సభకు ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

Read more

ఈ నెల 07 న బీసీలంత కదలి రావాలని పిలుపునిచ్చిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ఈ నెల 07 న హైదరాబాద్ లో బిజెపి తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించబోతుంది. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. యావత్ బీసీలంతాసభకు

Read more

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫై కేటీఆర్ స్పందన

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం పట్ల భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ ఈ బిల్లు ఫై హర్షం వ్యక్తం చేసారు.

Read more

చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం

చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మోడీ..శనివారం బెంగుళూర్ లో ఇస్రో ఆఫీస్ లో శాస్త్ర‌వేత్త‌లతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోడీ

Read more

చంద్రయాన్ విజయం పట్ల మోడీ హర్షం

చంద్రయాన్ 3 విజయం పట్ల దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. స్వీట్స్ పంచుతూ , బాణా సంచా కలుస్తూ ఇస్రో ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ విజయం

Read more

నాలుగేళ్ల ముందే అవిశ్వాస తీర్మానాన్ని ఊహించిన మోడీ

2019లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోడీ వ్యాఖ్యలు న్యూఢిల్లీః మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో హీట్ పెరిగింది. అల్లర్లను అణచివేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మణిపూర్ లో

Read more

మణిపూర్ ఘటనపై ప్రధానిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

మణిపూర్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల

Read more

ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ

2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని గద్దె దించడమే లక్షంగా బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ప్రధాని మోడీ విరుచుకపడ్డారు. కుటుంబ పాలన, అవినీతిపైనే

Read more