ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఎన్నిక‌ ఏక‌గ్రీవం

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన‌ ఆరుగురు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌,

Read more

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

వరంగల్ : స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,

Read more

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. గవర్నర్ ఆమోదం

ఫైల్ పై సంతకం చేసిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను గవర్నర్ తమిళిసై

Read more

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారి పేరును ఆయన ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తెలంగాణ కేబినెట్

Read more

సిద్ధిపేట్ జిల్లా క‌లెక్ట‌ర్ కు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్..?

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. రీసెంట్ గా హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తి అవ్వగా..ఇప్పుడు రాష్ట్రంలోని 12 స్థానాలకు సంబదించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.

Read more

కౌశిక్‌ రెడ్డి కి షాక్ ఇచ్చిన గవర్నర్‌ తమిళిసై..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ భారీ ప్లాన్లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త పధకాలను నియోజకవర్గం లో తీసుకొస్తూ ఓటర్లను ఆకర్షించే

Read more

‘సజ్జల’ను కలిసిన లేళ్ల అప్పిరెడ్డి

ఎమ్మెల్సీగా ఎంపికైన సందర్భంగా.. Tadepalli: ఎపి గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన లేళ్ల అప్పిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని

Read more

ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ

నలుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు ఫైల్ అమరావతి: ఏపీ శాసనమండలిలో గవర్నర్ కోటాలోని నాలుగు స్థానాలు నేడు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు

Read more

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

సుదీర్ఘంగా సాగనున్న కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్లగొండలోని రాష్ట్ర

Read more

ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారం అందించిన సీఎం జగన్

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..మార్చి 15న పోలింగ్ అమరావతి: ఏపీలో ఈ నెల 15న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 6

Read more

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌ హైదరాబాద్‌: తెలంగాణలో శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ తో పాటు వరంగల్-‌ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల

Read more