టీడీపీ, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగిన రోజా

వ్యాక్సిన్ అందకపోవడానికి మోడీ ప్రభుత్వమే కారణం.. రోజా అమరావతి: వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా…

Read more

దొంగ ఓట్లంటూ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం

వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శ తిరుపతి ఉప ఎన్నికలలో కావాలనే ప్రతిపక్షాలు దొంగ ఓట్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైకాపా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

Read more

సొంత పార్టీ నేతలపై రోజా కీలక వ్యాఖ్యలు

వైస్సార్సీపీ లో వెన్నుపోటు నాయకులున్నారు..రోజా నగిరి: ఏపీలో మున్సిపల్ ఎన్నిక‌ల సందర్బంగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు

Read more

చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభవం

కేవలం 14 చోట్ల మాత్రమే టిడిపి మద్దతుదారులు గెలుపొందారు.. రోజా అమరావతి: సిఎం జగన్‌పై నోరు పారేసుకున్న టిడిపి అధినేత చంద్రబాబును కుప్పం ప్రజలు పీకేశారని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

Read more

కోటి వృక్షార్చనలో పాల్గొందాం..ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్‌: 17వ తేదీన సిఎం కెసిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనలో పాల్గొని సిఎం కెసిఆర్‌కు హరిత కానుక అందిద్దామని ఎమ్మెల్యే రోజా అన్నారు. సిఎం పుట్టినరోజు

Read more

నిమ్మగడ్డపై రోజా విమర్శలు

అమరావతి: ఎమ్మెల్యే రోజా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవాలను

Read more

సిఎం జగన్‌పై బురద చల్లాలని చూస్తున్నారు

తిరుపతి: ఎమ్మెల్యే రోజా ఈరోజు స్విమ్స్ ఆసుపత్రికి 10 స్ట్రెచర్‌లను రోజా విరాళంగా ఇచ్చారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఈ స్ట్రెచర్‌లను విరాళంగా ఇవ్వడం జరిగింది.

Read more

బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

బైక్ అంబులెన్స్‌లు ప్రారంభించిన రోజా నగరి: ఎమ్మెల్యే రోజా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్‌ బైక్‌లను తన చేతులమీదుగా అందజేసింది. అనంతరం జెండా ఊపి వాటిని

Read more

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రోజా

జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే రోజా అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా 74వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర పోరాట యోధులకు

Read more

ఏపిలో నూతన పారిశ్రామిక పాలసీ విడుదల

అమరావతి : ఏపిలో నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల

Read more

దుర్గ గుడిలో ఎమ్మెల్యే రోజా పూజలు

విజయవాడ: శ్రావణ శుక్రవారం సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Read more