సినీ ఎగ్జిబిట‌ర్ల‌ తో భేటీ కానున్న పేర్ని నాని

అమరావతి: మంత్రి పేర్ని నాని కాసేప‌ట్లో సినీ ఎగ్జిబిట‌ర్ల‌తో భేటీ కానున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి,కృష్ణా,గుంటూరు జిల్లా జేసీలు,ఎగ్జిబిట‌ర్ల‌తో మంత్రి భేటీ కానున్నారు. ఆన్ లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్ర‌ఫీ

Read more

ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ

అమరావతి: ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సమావేశంలో దిల్‌ రాజు, అలంకార్‌ ప్రసాద్‌.. ఇతర నిర్మాతలు పాల్గొన్నారు. భేటీలో సినీ రంగానికి

Read more

మంత్రి పేర్ని నానితో సినీ ప్ర‌ముఖుల స‌మావేశం

ఏపీలోని స‌చివాల‌యంలో చ‌ర్చ‌లుఆన్‌లైన్‌ టికెట్ల విక్ర‌యాల అంశంపై భేటీ అమరావతి : ఏపీ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌నిక‌రించాల‌ని మెగాస్టార్ చిరంజీవి వేడుకున్న విష‌యం తెలిసిందే. ఈ

Read more

కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పేర్ని నాని

అమరావతి : నేడు సిఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..

Read more

మంత్రి పేర్ని నానిపై వ్యక్తి దాడి

పోలీసుల అదుపులో నిందితుడు Machilipatnam: మంత్రి పేర్ని నానిపై ఆయన నివాసం వద్ద ఒక వ్యక్తి సిమెంట్‌ తాపీతో దాడికి పాల్పడ్డాడు.. అయితే తృటిలో ప్రమాదం తప్పింది..

Read more

మంత్రి పేర్ని నానికి మాతృవియోగం

విజయవాడ: ఏపి మంత్రి పేర్ని నానికి మాతృవియోగం కలిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేర్ని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండ్రోజుల క్రితమే

Read more

ఏపి కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి

అమరావతి: ఏపి మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వంపై ఇప్పటివరకు

Read more

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

చంద్రబాబు కుట్రలను అధికారంలోకి రాక ముందే ఊహించాం అమరావతి: ఏపి మంత్రి పేర్ని నాని టిడిపి అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు. ఏపిలో మూడు రాజధానుల విషయంపై

Read more

ఆర్టీసీ ఉద్యోగులను ఎవరినీ తొలగించలేదు

ఉద్యోగులను తొలగించారనే వదంతుల్లో నిజం లేదు..మంత్రి పేర్ని నాని అమరావతి: ఏపిలో ఆర్టీసీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ వస్తున్న వదంతులకు ఏపి రవాణ శాఖ

Read more

హైపవర్‌ కమిటీ 17న మరోసారి భేటీ

అమరావతి: ఏపికి మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ మూడో సారి భేటీ అయింది. విజయవాడలోని ఆర్టీసి కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం

Read more