సిఎం ప్రకటనపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నాం..ఒవైసీ హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చులతో తిరిగి నిర్మిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read more