మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు ఇంఫాల్‌: మళ్లీ మణిపూర్‌లో హింస చెలరేగింది. కంగ్‌పోంక్పి జిల్లాలో చనిపోయిన మరో వ్యక్తిని రాజధాని ఇంఫాల్‌కు తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కర్ప్యూ

Read more

మీటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్

ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన కేంద్రమంత్రి ఇల్లు ఇంఫాల్‌ః మీటీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ

Read more

మ‌ణిపూర్‌లో హింస‌.. మహిళా మంత్రి ఇంటికి నిప్పు

ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో మంత్రి ఇంట్లో లేరన్న అధికారులు మణిపూర్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. రాష్ట్రానికి చెందిన ఏకైక

Read more

మళ్లీ మణిపూర్‌లోచెలరేగిన హింస.. 9 మంది మృతి

నెల రోజులుగా మణిపూర్‌లో ఘర్షణలు ఇంఫాల్‌ః జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా ఘటనలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more

తిరుగుబాటుదారుల కాల్పులు.. బీఎస్ఎఫ్ జవాన్ మృతి

మరో ఇద్ద‌రు అసోం రైఫిల్స్ సైనికుల‌కు తీవ్ర గాయాలు ఇంఫాల్ : తిరుగుబాటుదారులు మ‌ణిపూర్‌లోని సిరౌలో దారుణానికి పాల్ప‌డ్డారు. బీఎస్ఎఫ్ జ‌వాన్లు, అసోం రైఫిల్స్ సైన్యంపై కాల్పులు

Read more

మణిపూర్‌ అల్లర్లు.. హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

హైదరాబాద్ నుండి స్వస్థలాలకు తరలింపు హైదరాబాద్‌: మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపూర్ రాజధాని

Read more

మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు

మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 3న చురచంద్‌పూర్ జిల్లా

Read more

3.2 తీవ్రతతో ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేలుపై దీని

Read more

ఘోర రోడ్డు ప్రమాదం… 15 మంది విద్యార్థులు దుర్మరణం

విజ్ఞాన యాత్రకు వెళుతున్న విద్యార్థులు మణిపూర్ః మణిపూర్‌ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది.

Read more

నితీశ్ కుమార్‌కు షాక్.. బిజెపిలోకి ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు

ఆమోదించిన స్పీకర్ పాట్నాః జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బిజెపిలో విలీనమయ్యారు.

Read more

సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను కానీ..ః రాజ్ నాథ్ సింగ్‌

ఆ సమయంలో నాన్న చనిపోవడంతో చేరలేకపోయానని వెల్లడి న్యూఢిల్లీః రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఇన్స్ పెక్టర్ జనరల్ అస్సాం

Read more