తీవ్రవాదుల్లో కలిసేందుకు అనుమతి కోరుతూ త్వరలో రాష్ట్రపతికి లేఖ :అమరావతి రైతులు

మందడం దీక్షా శిబిరం వద్ద మహిళలు, రైతుల ఆగ్రహం Amravati: తీవ్రవాదుల్లో కలిసేందుకు రాష్ట్రపతి అనుమతి కోరుతూ త్వరలో లేఖ రాయబోతున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు బుధవారం

Read more

సెక్రటేరియట్‌కు రానున్న సిఎం జగన్‌

మందడంలో పోలీసులు భారీ బందోబస్తు అమరావతి: ఏపి సెక్రటేరియట్‌కు సిఎం జగన్‌ ఇవాళ రానున్నారు. మరోవైపు రాజధానిని తరలించకూడదని డిమాండ్‌ చేస్తూ… అమరావతి ప్రాంత రైతులు, మహిళల

Read more

పోలీసులతో రాజధాని రైతుల వాగ్వాదం

ఇంకా ఎన్ని సార్లు కేసులు పెడతారని ఆగ్రహం అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ… రైతులు చేపట్టిన ఆందోళనలు 65వ రోజు ఉద్రిక్తంగా మారాయి. గురువారం ఉదయం

Read more

రాజధాని ప్రాంతాల్లో నేడు టిడిపి నేతల పర్యటన

అమరావతి: ఏపి రాజధాని ప్రాంతాల్లో బుధవారం టిడిపి బృదం పర్యటించనుంది. అమరావతి పరిసర ప్రాంతాలు మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో టిడిపి నేతలు పర్యటించనున్నారు. కాగా రాజధాని

Read more

మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష

56వ రోజుకి చేరిన రైతులు నిరసనలు అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నేటికి ఆ

Read more

సిఎం జగన్‌ రాజధాని రైతులతో చర్చించాలి

జలదీక్షలో పాల్గొన్న మందడం రైతులు డిమాండ్‌ అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై ఏపి ప్రభుత్వం

Read more

నల్ల జెండాలు, బెలూన్లతో రాజధాని రైతుల నిరసన

అమరావతి: పోలీసుల ఆంక్షలు, గృహనిర్బంధాలతోపాటు తమ గళం వినిపించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్న అమరావతి రైతులు ఈరోజు తమ నిరసనను మరో రూపంలో తెలియజేశారు. అమరావతి

Read more

రాజధాని రైతుల భారీ ర్యాలీ

మందడం శివవాలయం నుంచి విజయవాడ దుర్గమ్మ సన్నిధి వరకు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గడచిన 33 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులు ఆదివారం

Read more

మందడంలో తీవ్ర ఉద్రిక్తత

అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ దేవత పోలేరమ్మకు మొక్కులు చెల్లించేందుకు గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకోవడంతో మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు

Read more

సచివాలయ మార్గంలో పోలీసుల ఆంక్షలు

వీధుల్లో కంచె వేయడమేంటని మందడం రైతులు ఆగ్రహం అమరావతి: రాజధాని ప్రాంతం మందడంలో నిర్వహిస్తున్న మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. రహదారి సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేయించారు. రహదారిపైకి

Read more

పోలీసుల ప్రకటనలు అర్థరహితం

మందడం గ్రామస్థుల ఆగ్రహం అమరావతి: రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దౌర్జన్యానికి, పోలీసులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితంగా ఉన్నాయని మందడం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు

Read more