కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తాః వైఎస్‌ షర్మిల

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం పార్టీ కండువా

Read more

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్‌ షర్మిల

కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్ న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌టిపి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,

Read more

‘అభయ హస్తం’ పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌ః ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అయింది. ‘అభయ హస్తం’ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 42

Read more

కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌ః ఖమ్మం జిల్లాలోని పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. కనీసం తనతో

Read more

ఎర్రకోటలో మోడీకి ఇదే చివరి ప్రసంగం : మల్లికార్జున ఖర్గే జోస్యం

సమయాభావం వల్లే ఎర్రకోటలో జరిగిన వేడుకలకు హాజరు కాలేదని వివరణ న్యూఢిల్లీః ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం నిండా అతిశయోక్తులు, అబద్ధాలే ఉన్నాయని

Read more

మోడీ అస‌త్యాలు ప్ర‌చారం చేసే నేత‌ : మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

అహ్మదాబాద్‌ః గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే న‌ర్మ‌దా జిల్లాలోని దెదిప‌ద‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా

Read more

తనను అధ్యక్ష పదవికి పోటీ చేయమని సోనియా చెప్పారుః మల్లికార్జున ఖర్గే

50 ఏళ్ల లోపు వారికి పార్టీలో అవకాశం కల్పిస్తామన్న ఖర్గే న్యూఢిల్లీః సమష్టి నాయకత్వాన్ని తాను నమ్ముతానని… పార్టీలోని అందరు నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీని సరికొత్త

Read more

హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే.. కాంగ్రెస్ నేతలతో భేటీ

హైదరాబాద్ః ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తున్న పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్‌

Read more

2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంః చింత మోహన్

న్యూఢిల్లీః 50 ఏండ్ల తర్వాత ఒక దళిత నేత కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉండటం శుభపరిణామంగా ఆ పార్టీ మాజీ ఎంపీ చింత మోహన్ అభివర్ణించారు. కాంగ్రెస్

Read more

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు.. మ‌ల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిన రాజ్‌నాథ్

ఎన్డీఏ అభ్య‌ర్ఙి ఏక‌గ్రీవ ఎన్నిక‌కు మోడీ, షా వ్యూహాలు సిద్దిపేట: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైపోయింది. బుధ‌వారం భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఎన్నిక‌ల

Read more