కోకాపేటలో బిఆర్‌ఎస్‌ సెంటర్‌కి శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్ః కోకాపేటలో భారత్ భవన్ కు సిఎం కెసిఆర్‌ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు.

Read more