నిపా వైరస్ కలకలం.. కేరళలో ఇద్దరు మృతి

నిపా వైరస్‌ అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌

Read more

ఆరు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు.. న్యూఢిల్లీః ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్ష

Read more

యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా నేడు కేరళ అసెంబ్లీలో తీర్మానం

తిరువ‌నంత‌పురం: ఈరోజు కేర‌ళ అసెంబ్లీలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు (యూనిఫాం సివిల్ కోడ్‌)కు వ్య‌తిరేకంగా తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఆ రాష్ట్ర సీఎం పిన‌రయి విజ‌య‌న్ ఈ తీర్మానాన్ని

Read more

మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పై కార్ నడిపిన మందుబాబు

కొంతమంది మద్యం మత్తులో ఏంచేస్తారో వారికీ అర్ధం కాదు..ఎటు వెళ్తున్నామో..ఏ పని చేస్తున్నామో..ఎం తాగుతున్నామో..చివరికి ఎక్కడ ఉన్నామో అనేది కూడా సోయి ఉండదు. తాజాగా ఓ మందుబాబు

Read more

కేరళలో చికిత్స తీసుకుంటున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గత కొద్దీ రోజులుగా మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కేరళలో రాహుల్ గాంధీ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. వారం

Read more

కేరళ డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి నియామకం

తమ పట్టణవాసి కేరళలో ఉన్నతస్థితికి చేరుకోవడంపై స్థానికుల హర్షం అమరావతిః వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్‌ సాహెబ్ రెండు రోజుల

Read more

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీః నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా

Read more

3-4 రోజుల పాటు నైరుతి రాక ఆలస్యం: భారత వాతావరణ శాఖ

జూన్ 7 నాటికి కేరళను చేరే అవకాశం న్యూఢిల్లీః నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజులు ఆలస్యంగా కేరళ

Read more

మరోసారి అలప్పుళ-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

రైల్వే స్టేషన్‌లో ఆగివున్న సమయంలో బోగీలో మంటలు కన్నూరు: అళప్పుల-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆగివున్న

Read more

మళ్లీ వందేభారత్ రైలుపై దాడి… కిటికీ అద్దాలు ధ్వంసం

తిరువనంతపురంః కేర‌ళ‌లో కొత్త‌గా ప్రారంభించిన వందే భార‌త్ రైలుపై రాళ్ల దాడి జ‌రిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేర‌కు రైల్వే అధికారులు ధృవీక‌రించారు.

Read more

కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని

Read more