కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

చిక్‌బళ్లాపూర్‌: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో

Read more

ఈద్ ఊరేగింపు..ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..43 మంది అరెస్ట్

బెంగ‌ళూర్ : ఈద్ ఊరేగింపు సంద‌ర్భంగా కర్ణాటకలోని శివ‌మొగ్గ జిల్లాలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘ‌ర్ష‌ణ‌లు

Read more

అందుకే దాని పేరు స్కాంగ్రెస్‌గా మారిపోయిందిః మంత్రి కెటిఆర్‌

కాంగ్రెస్‌ది కుంభకోణాల వారసత్వం అంటూ ఎద్దేవా హైదరాబాద్‌ః కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ మరోసారి విమర్శలు

Read more

బెంగళూరులో భారీ ట్రాఫిక్ జాం..రోడ్లన్నీ రద్దీగా

కిలోమీటర్ దూరం వెళ్లేందుకు 2 గంటల సమయం బెంగళూరు: బెంగళూరులో అసాధారణ ట్రాఫిక్ ఝంజాటం నగర వాసులకు చుక్కలు చూపించింది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే బెంగళూరు

Read more

దేశమంతటా బిజెపి పై వ్యతిరేకత మొదలైంది: సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: దేశంలో బిజెపి కి వ్యతిరేక గాలి వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బిజెపి పై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

Read more

బిజెపి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

రామ మందిరంపై బాంబులేసి ముస్లింలను నిందిస్తారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ న్యూఢిల్లీ : బిజెపి వాళ్లు రామ మందిరంపై బాంబులేసి ఆపై ముస్లింలను నిందించే అవకాశం

Read more

కరోనా కంటే నిఫా వైరస్‌ చాలా డేంజర్ : ఐసీఎంఆర్ చీఫ్ రాజీవ్

మరణాల రేటు చాలా ఎక్కువని ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ కేసులు పెరుగుతుండడంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం

Read more

ఎన్.టి.రామారావు భారతదేశ కీర్తి, తెలుగువారి సంపదః చంద్రబాబు

బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు బళ్లారి: కర్ణాటకలోని బళ్లారిలో ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు

Read more

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు ముంబయిః మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌-2

Read more

కర్ణాటక కాంగ్రెస్ లో 10 మంది ఎమ్మెల్యేల లేఖ కలకలం

జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడం లేదని ఆరోపణ బెంగళూరుః కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాసిన లెటర్ కలకలం

Read more

రేపటి నుండి కర్ణాటక లో గృహ లక్ష్మి పథకం ప్రక్రియ ప్రారంభం

కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయానికి కారణం అక్కడ కురిపించిన హామీలే. వాటిలో గృహ లక్ష్మి పథకం ప్రజల్లోకి

Read more