నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు న్యూఢిల్లీః భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ

Read more

కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందిః యడియూరప్ప

బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తుందని స్పష్టీకరణ హైదరాబాద్‌ః తెలంగాణ ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలు మోసపోవద్దని బిజెపి

Read more

మీరు ద‌ళితులైతే ఎదిగేందుకు మీకు ఎలాంటి అవ‌కాశాలు రావుః బిజెపి ఎంపీ

బెంగ‌ళూర్ : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ య‌డియూర‌ప్ప కుమారుడు బీవై విజ‌యేంద్ర‌ను రాష్ట్ర బిజెపి చీఫ్‌గా నియమించ‌డం ప‌ట్ల ఆ పార్టీ ఎంపీ ర‌మేష్ జ‌గ‌జిన‌గి

Read more

కర్ణాటక మాదిరి తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాంః తుమ్మల

ఖమ్మంలో రోడ్ షో నిర్వహించిన తుమ్మల ఖమ్మంః అధికార బిఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ, భూకబ్జాలు చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు

Read more

కాంగ్రెస్ పార్టీకి సీఎంలు దొరికారు కానీ ఓటర్లు లేరుః మంత్రి కెటిఆర్

కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలోని పరిశ్రమలను కర్ణాటకకు తరలించుకుపోతారు.. కెటిఆర్ హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్ శనివారం ఆయన జలవిహార్‌లో జరిగిన తెలంగాణ వ్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ

Read more

ఛలో కర్ణాటక పోదాం అక్కడి రైతులను అడుగుదాంః మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ః కర్ణాటక కరెంటు కావాలా.. ? తెలంగాణ కరెంటు కావాలా ? అంటూ తెలంగాణ ప్రజలను మంత్రి కెటిఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌

Read more

మరణించిన కొడుకు ఆస్తికి తల్లే వారసురాలుః కర్ణాటక హైకోర్టు తీర్పు

హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లే ఫస్ట్‌క్లాస్ వారసురాలు అవుతుందని హైకోర్టు స్పష్టీకరణ బెంగళూరు: ఉమ్మడి కుటుంబంలో మరణించిన కుమారుడి ఆస్తికి ఆమె తల్లి క్లాస్-1 వారసురాలిగా మారుతుందని

Read more

కర్ణాటక రోడ్డు ప్రమాదం..బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందిః సిఎం జగన్‌

ప్రమాదం తనను కలచివేసిందన్న జగన్ అమరావతిః కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది దుర్మరణంపాలైన విషయం

Read more

కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందిః కెటిఆర్‌

రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్..ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో?.. హైదరాబాద్‌: మరోసారి మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతుబంధు పథకానికి

Read more

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

చిక్‌బళ్లాపూర్‌: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో

Read more

ఈద్ ఊరేగింపు..ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..43 మంది అరెస్ట్

బెంగ‌ళూర్ : ఈద్ ఊరేగింపు సంద‌ర్భంగా కర్ణాటకలోని శివ‌మొగ్గ జిల్లాలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘ‌ర్ష‌ణ‌లు

Read more