లోకేశ్ పాదయాత్రకు కర్ణాటకు పోలీసుల భద్రత

నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మూడవరోజు యాత్ర పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది.

Read more