ఏపి హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి

అమరావతి: ఏపి హైకోర్టు ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్ గోస్వామి నియామకమయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గోస్వామి ప్రస్తుతం సిక్కిం హైకోర్టు

Read more