సుప్రీంకోర్టుకు మరో ఇద్ద‌రు కొత్త జ‌డ్జీల నియామ‌కం

న్యూఢిల్లీః నేడు సుప్రీంకోర్టుకు కొత్త‌గా ఇద్ద‌రు జ‌డ్జిల‌ను నియ‌మించారు. దీంతో సుప్రీంలో జ‌డ్జీల సంఖ్య 34కు చేరుకున్న‌ది. జ‌స్టిస్‌ రాజేశ్ బిందాల్‌, జ‌స్టిస్ అర‌వింద్ కుమార్‌ల‌కు పదోన్న‌తి

Read more