జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రాంచీ: సీఎం కెసిఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, రాష్ట్ర

Read more

రాంచీ చేరుకున్న సీఎం కేసీఆర్

రాంచీ : సీఎం కెసిఆర్ రాంచీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. మ‌రికాసేప‌ట్లో జార్ఖండ్ గిరిజ‌న ఉద్య‌మ‌కారుడు బిర్సాముండా విగ్ర‌హానికి పూల‌మాల వేసి

Read more

నేడు జార్ఖండ్ కు పర్యటనకు సీఎం కెసిఆర్

అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం..సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌ నేడు జార్ఖండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పాకుర్ జిల్లాలో బస్సు- గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ ఢీకొన్నాయి. ఈ

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు కూలీలు మృతి

జార్ఖండ్‌: న్యూ ఇయర్‌ వేళ జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో

Read more

జార్ఖండ్‌లో రైలు ప‌ట్టాల‌పై బాంబు పేలుడు

రాంచీ : జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ జిల్లాలో శ‌నివారం తెల్ల‌వారుజామున రైలు ప‌ట్టాల‌పై బాంబు పేలుడు సంభ‌వించింది. దీంతో గ‌ర్వా రోడ్డు – బ‌ర్కానా మ‌ధ్య వ‌స్తున్న ఓ

Read more

బిర్సా ముండా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య సమరయోధుడు, జల్-జంగల్-జమీన్ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో

Read more

నిమజ్జనంలో విషాదం..నీటిలో మునిగి ఏడుగురు మృతి

దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఊరు , వాడ అంతటా కూడా బై బై అంటూ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు.

Read more

ఝార్ఖండ్​ జడ్జి కేసు.. సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

జడ్జిలకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదు హైదరాబాద్ : ఝార్ఖండ్ జడ్జి హత్య కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ

Read more

లాలూకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు

జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్​కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా

Read more

జార్ఖండ్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు

సెప్టెంబ‌రు 30 వ‌ర‌కూ పొడిగింపు రాంచీ: జార్ఖండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాల‌ని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు

Read more