పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో… ఇప్పుడూ అలాగే ఉందిః జైరాం రమేశ్

రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ వైపు ఉన్నారన్న జైరాం రమేశ్ ఖమ్మం: బిఆర్ఎస్ అంబాసిడర్ కారు అని, అది మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందని కేంద్ర మాజీ

Read more

నరేంద్రమోడీ తీసుకొచ్చిన అతిపెద్ద పథకం పేరు “ప్రైమ్‌ మినిస్టర్ జూట్‌ బోలో యోజన” : జైరామ్‌ రమేశ్‌

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజెపి

Read more

కర్ణాటకలో కాంగ్రెస్ ఫలితాలపై జైరాం రమేశ్ ట్వీట్

విభజనవాదం ప్రచారం చేశారంటూ మోడీపై ఆరోపణ న్యూఢిల్లీః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం నమోదు చేయగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోయారని కాంగ్రెస్

Read more

గంగా విలాస్ యాత్ర ఫై జైరాం రమేశ్ విమర్శలు

‘గంగా విలాస్’ యాత్ర ఫై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసారు. ప్రధాని మోడీ గంగా విలాస్ యాత్రను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద

Read more

కాంగ్రెస్ అనే పదంపై పేటెంట్ తీసుకోకుండా తప్పుచేశాం: జైరామ్ రమేశ్

పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు కాంగ్రెస్ పేరును వాడుకుంటున్నారన్న జైరామ్ న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎన్నో పార్టీలు దేశంలో పుట్టుకువచ్చి, ప్రబలంగా మారుతున్న క్రమంలో..

Read more

మునుగోడు ఫలితాల ఫై జై రాం రమేష్ కామెంట్స్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో బిజెపి ఉంటె, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రాబట్టలేకపోయింది. పోలింగ్ ముగిసే

Read more

రాహుల్ జోడో యాత్ర – బూస్టర్ డోస్ : జైరాం రమేష్

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర..తెలంగాణ లో కాంగ్రెస్ కు బూస్టర్ డోస్ లాంటిదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ . అందోల్ మండలం దానంపల్లి

Read more

ఎన్నికల కంటే ప్రజల్లోకి వెళ్లటమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత జైరాం రమేష్ బీజేపీ, టీఆర్‌ఎస్‌ లపై విమర్శలు గుపించారు. ఢిల్లీలో తుగ్లక్ పాలన.. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు.

Read more

సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి

మోడీ, బీజేపీ చీఫ్ క్షమాపణలు చెప్పాల్సిందే..జైరాం రమేశ్ న్యూఢిల్లీః బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్‌శుక్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

Read more

ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్‌కి కరోనాలా తగిలాయి

అధిక నష్టం కాంగ్రెస్‌ పార్టీకే జరిగింది న్యూఢిల్లీ: మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్‌ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌

Read more