ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్

Read more

వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

అమరావతిః లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు.

Read more

పవన్ ను ఓడించేందుకు జగన్ వ్యూహాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించి ఇక రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలనీ వైసీపీ అధినేత , సీఎం జగన్ చూస్తున్నారు. అందుకే పవన్

Read more

వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముద్రగడ, ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా

Read more

నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులు జమ

ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15 వేలు జమ చేయనుంది సర్కార్.

Read more

సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారుః అచ్చెన్నాయుడు

అమరావతిః ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి

Read more

వెయ్యి మంది మోడీలు వచ్చినా జగన్ ను ఓడించలేరు: నాని

ఏపీలో జగన్ ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడం తో జగన్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో పార్టీ

Read more

‘సిద్ధం’ సభలో మున్సిపల్ కార్మికుడు మృతి..

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం

Read more

నేడు జగన్ ‘సిద్ధం’ చివరి సభ..

ఈరోజు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైసీపీ ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభకు పి.గుడిపాడు ముస్తాబైంది.ఈ సభకు 15లక్షల మంది ప్రజలు వస్తారని

Read more

రాష్ట్ర భవిష్యత్తును వైఎస్‌ఆర్‌సిపి నాశనం చేసిందిః దేవినేని

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయిందని టిడిపినేత దేవినేని ఉమ విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై తమ యువనేత

Read more

ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని గతంలోనే జగన్ కు చెప్పాః లోకేశ్

అమరావతిః కార్యకర్తలే టిడిపికి బలమని, నాయకులు పార్టీ మారినా అండగా నిలిచేది కార్యకర్తలేనని నారా లోకేశ్ అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్

Read more