ఏడో రోజు కొనసాగుతున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

అమరావతిః సిఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి

Read more

వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా

Read more

వైజాగ్ లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయిః లోకేశ్‌

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ సర్కారు విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఆరోపించారు. వైజాగ్ సిటీలో రౌడీ

Read more

నేడు సుప్రీం కోర్టులో జగన్‌ బెయిల్‌ రద్దు పై విచారణ

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ను నర్సాపురం ఎంపీ

Read more

జగన్ పాలనలో పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారుః వల్లభనేని

అమరావతిః ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైఎస్‌ఆర్‌సిపి

Read more

నాలుగో రోజుకు చేరుకున్న మేమంతా జగన్‌ సిద్ధం బస్సు యాత్ర

అమరావతిః ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప,

Read more

మూడో రోజుకు చేరిన జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి మూడో రోజు బస్సు యాత్ర

Read more

మరి జగన్ డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు?: లోకేశ్

అమరావతిః ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడుకెక్కుతున్నాయి. అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. దీనికితోడు

Read more

మళ్లీ ‘సిద్ధం’ అంటున్న క్రికెటర్ అంబటి రాయుడు..

క్రికెటర్ అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం!!’ అని రాయుడు పోస్ట్ చేయడం చూసిన వారంతా మళ్లీ ఈయన వైసీపీ లో

Read more

రేపటి నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర

సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు

Read more

ఐదేళ్ల పదవీ కాలాన్ని దోపిడీ కోసం వెచ్చించారుః చంద్రబాబు

అమరావతిః గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Read more