తక్షణమే కీవ్ ను విడిచిపెట్టేయండి.. భారతీయులకు రాయబార కార్యాలయం సూచన

రైళ్లు, ఇతర మార్గాల్లో వెళ్లిపోవాలని సూచనసహాయక చర్యల్లో పాల్గొనాలని ఎయిర్ ఫోర్స్ ను కోరిన ప్రధాని న్యూఢిల్లీ : ఉక్రెయిన్ లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉక్రెయిన్

Read more

రొమేనియా నుంచి 219 మంది భార‌తీయుల‌తో బయల్దేరిన విమానం

విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ వెల్ల‌డి న్యూఢిల్లీ : ర‌ష్యా బాంబు దాడుల‌తో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ఉక్రెయిన్ నుంచి భార‌తీయులను సుర‌క్షితంగా దేశానికి తీసుకువ‌చ్చే ప‌నిలో

Read more

కీలక హెచ్చరిక జారీ చేసిన ఇండియన్ ఎంబసీ

సమాచారం ఇవ్వకుండా బోర్డర్ పాయింట్లకు వెళ్లొద్దు హైదరాబాద్ : ఉక్రెయిన్ పై దాడిని రష్యా ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవడమే

Read more

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం

భార‌తీయుల కోసం ప్ర‌త్యేక విమానాలు..విమాన ఛార్జీల‌ను భరించనున్నకేంద్రం న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ర‌ష్యా కొన‌సాగిస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. భార‌తీయుల కోసం ప్ర‌త్యేక

Read more

స్కాట్లాండ్‌లో డ్రమ్స్ వాయిస్తూ మోడీ సందడి

గ్లాస్గో : భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం గ్లాస్గోలో జరిగిన కాప్‌-26 (COP26) మీట్‌లో మోడీ పాల్గొన్నారు. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం మోడీ

Read more

అమెరికాను వణికిస్తున్న ఇడా తుపాను

ఇబ్బందుల్లో ప్రవాసాంధ్రులు! న్యూయార్క్ : అమెరికాను ఇడా తుపాను కుదిపేస్తోంది. తుపాను బారినపడి ఇప్పటి వరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపానుతో అతలాకుతలం అవుతున్న న్యూయార్క్,

Read more

నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్‌

ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న భారతీయులు లాగోస్‌: నైజీరియాలోని ఇద్ద‌రు భార‌తీయుల‌ను ముష్క‌రులు అప‌హ‌రించారు. విధులు ముగించుకుని బయటకు వస్తున్న వీరిని సాయుధ ముఠాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయి.

Read more

స్వదేశానికి బయల్దేరిన 153 మంది భారతీయులు

బ్యాంకాక్‌: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు స్వదేశానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ…

Read more

భారత ప్రజలకు నేపాల్‌ ప్రధాని శుభాకాంక్షలు

ఖాడ్మండు: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడితో పాటు భారత ప్రజలకు శుభాకాంక్షలు.  ‘ఈ శుభదినం ప్రధాని

Read more

స్వదేశానికి చేరిన 114 మంది భారతీయులు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా యూఏఈలో చిక్కుకున్న 114 మంది భారతీయులు.. ఆదివారం రోజు స్వదేశానికి చేరుకున్నారు. 114 మందితో యూఏఈలో బయల్దేరిన ఎయిర్ ఇండియా

Read more

గ్రీన్‌ కార్డుల జారీ బిల్లుపై భారీ ర్యాలీ

గ్రీన్ కార్డుల జారీ విధానంలో మార్పులు చేసిన అమెరికా వాషింగ్టన్‌: గ్రీన్‌ కార్డుల జారీకి సంబంధించిన ఓ కీలక బిల్లు నిలిచిపోవడంపై అమెరికాలో భారతీయులు నిరసన వ్యక్తం

Read more