భారత్‌లో బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై స్పందించిన అమెరికా

సోదాలపై తమకు సమాచారం ఉందన్న అమెరికా న్యూయార్క్‌ః భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలపై అమెరికా స్పందించింది. ఢిల్లీ, ముంబైలలో జరుగుతున్న సోదాలపై తమకు సమాచారం

Read more

ఆరు దేశాలపై కొవిడ్ నిబంధనలను ఎత్తేసిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడమే కారణం న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న కొవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నేటితో ఉపసంహరించుకుంది.

Read more

2023-24లోనూ భారత్ పయనం ఆగదన్న నిర్మలా సీతారామన్

సంక్షోభం నుంచి కోలుకుంటూ ప్రవేశపెట్టిన బడ్జెట్ అని వెల్లడి న్యూఢిల్లీః లోక్ సభలో బడ్జెట్ పై సాధారణ చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు.

Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అజిత్‌ దోవల్‌ భేటీ

మాస్కోః దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌పై బహుపాక్షిక భద్రతపై సమావేశంలో పాల్గొనేందుకు దోవల్

Read more

భారత్‌ పైన కూడా చైనా బెలూన్ల నిఘా: అమెరికా

వాషింగ్టన్ః చైనా త‌న వ‌ద్ద ఉన్న బెలూన్ల‌తో చాలా దేశాల‌పై నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. డ్రాగన్ దేశ బెలూన్లు ఇండియాను కూడా టార్గెట్ చేసిన‌ట్లు ఓ మీడియా

Read more

భారత్‌‌ తమ ‘దోస్త్’..తుర్కియే ప్రశంసల వర్షం

అవసరానికి అండగా నిలిచేవాళ్లే నిజమైన స్నేహితులంటూ వ్యాఖ్య అంకారా: భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే (టర్కీ)కు అండగా నిలిచిన భారత్‌పై ఆ దేశ రాయబారి ఫిరాత్ సునెల్

Read more

భారత్‌పై పాక్‌ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్‌ను తమ పాదాల కింద నలిపేస్తాం.. పాక్ ప్రధాని ఇస్లామాబాద్: కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని

Read more

టర్కీకి వెళ్లిన భారత్‌ తొలి విడత సహాయ సామగ్రి

టర్కీ మరియు సిరియాలో భూకంపం మృతుల సంఖ్య 4,300కి పెరిగింది.. న్యూఢిల్లీః టర్కీ, సిరియాల్లో నిన్న సంభవించిన భారీ భూకంపాలు వందలాదిమందిని బలితీసుకున్నాయి. మరెంతోమంది శిథిలాల కింద

Read more

ఆశా మాలవ్వకు సిఎం జగన్‌ అభినందనలు..రూ. 10 లక్షల నగదు ప్రోత్సహకం

దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన పర్వతారోహకురాలు అమరాతిః యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ను కలిసింది. దేశవ్యాప్తంగా

Read more

భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో ఘనత

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ నేతగా మోడీ..మార్నింగ్ కన్సల్ట్ కంపెనీ వెల్లడి న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్

Read more

భారత బడ్జెట్‌ను స్వాగతించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్ కు రూ.200 కోట్ల సాయం ప్రకటించిన ఆర్థిక మంత్రి ఆఫ్ఘనిస్థాన్ః కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు ఆఫ్ఘనిస్థాన్ లోని

Read more