భారత్‌ చేరుకున్న నేవీ మాజీ అధికారులు..ఖతర్‌ ప్రభుత్వం విడుదల

న్యూఢిల్లీ: భారత్‌ దౌత్యపరంగా భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఖతర్‌ ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో

Read more

భారత్‌లో 18 నుంచి ప్రపంచ సుందరి పోటీలు

న్యూఢిల్లీ: ప్రపంచ సుందరి(మిస్‌ వరల్డ్‌) 71వ ఎడిషన్‌ పోటీలు భారత్‌లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత

Read more

భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందిః నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ః ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఆసక్తికర

Read more

అబుదాబిలో తొలి హిందూ దేవాలయం..ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అబుదాబిలోని అబు మురీఖా వద్ద ఈ భారీ ఆలయం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. బీఏపీఎస్ స్వామి

Read more

జాంబియాలో కలరా కలకలం.. మానవతా సాయం చేసిన భారత్

న్యూఢిల్లీః ఆఫ్రికన్ దేశం జాంబియా కలరా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఈ

Read more

రియల్మీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో 12 ప్రో సిరీస్ 5G విడుదల

రియల్మీ తన నంబర్ సిరీస్‌కి సరికొత్త అడిషన్ను రియల్మీ 12 ప్రో సిరీస్ 5Gతో పాటు రూ 25999 నుండి క్లాస్ పెరిస్కోప్ టెలిఫోటోలో అత్యుత్తమమైనదిగా ప్రారంభించింది.

Read more

‘భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి’: మాల్దీవులపై విపక్షం ఒత్తిడి

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమై విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని

Read more

చైనాకు భారత్ భయపడాల్సిన అవసరం లేదుః విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌

న్యూఢిల్లీః చైనాకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఉద్ఘాటించారు. మన పొరుగు దేశాలను చైనా ప్రభావితం చేయగలదనే విషయాన్ని అంగీకరించాల్సిందేనని అయినా

Read more

మధ్యంతర బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ ఎకానమీ రివ్యూ రిపోర్ట్ విడుదల

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న వేళ చక్కటి పురోగతి సాధించామని వెల్లడి న్యూఢిల్లీః భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి

Read more

అసోంలో రాహుల్ భద్రతపై ఆందోళన..అమిత్ షాకు ఖర్గే లేఖ

రాహుల్ కాన్వాయ్ లోకి చొరబడిన బిజెపి కార్యకర్తలు న్యూఢిల్లీః అసోంలో బిజెపి ప్రభుత్వం, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున

Read more

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం..ఆ జడ్జిలకు ఆహ్వానం

2019లో అయోధ్య రామ జన్మభూమి కేసులో అంతిమ తీర్పు న్యూఢిల్లీః నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై

Read more