కేంద్ర- రాష్ట్ర సైన్స్ కాన్క్లేవ్ను ప్రారంభించిన ప్రధాని మోడి
న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర-రాష్ట్ర సైన్స్ కాన్క్లేవ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో రెండు రోజుల పాటు ఈ కాన్క్లేవ్ జరగనుంది.
Read more